Tag: Telangana
‘రేపటి నుండి 6, 7, 8 తరగతులు ప్రారంభం’..!!
తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కాబోతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.రేపటి నుండి మార్చి 1 వ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని...
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన ఆ రోజుల్లోనే..
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల. ఇందుకు సంబంధించి ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలతో మరియు పలు జిల్లాల నేతలతో సమావేశమైన షర్మిల. తెలంగాణలో పెట్టబోతున్న...
తెలంగాణలో 148 కరోనా పాజిటివ్ కేసులు.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. 24 గంటల్లో 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు..!!
తెలంగాణ లో నిన్న రాత్రి 8గంటల వరకు 24,851 కరోనా నిర్థారణ పరీక్షలు చేసారు.కొత్తగా 129 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,96,802కి చేరింది. వైద్య ఆరోగ్యశాఖ...
జగన్ కేసీఆర్ కంటే దారుణంగా మారతారా…?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి రాకపోతే మాత్రం అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. 2019కి ముందు ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లో ఎక్కువ గడిపారు. కానీ ఇప్పుడు...
తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 29,666 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,95,988కి...
షర్మిలపై టీఆర్ఎస్ నేతలకు కీలక ఆదేశాలు
వైఎస్ షర్మిల పార్టీపై ఎవరూ స్పందించొద్దని టీఆర్ఎస్ నేతలకు ప్రగతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాలతో టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అలర్ట్ అయ్యింది. షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో...
వైఎఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రారంభోత్సవం రేపే..
వైఎఎస్ షర్మిల సొంత పార్టీ పెట్టనున్నారంటూ వస్తున్నవార్తలు నిజమేనని తేలింది. మంగళవారం ఆమె పార్టీని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి లోటస్పాండ్లోని బ్రదర్ అనిల్ కార్యాలయంలో రేపు షర్మిల ముఖ్య సమావేశం ఏర్పాటుచేశారు....
తెలంగాణ కరోనా కేసెస్ లేటెస్ట్ అప్డేట్ ..!!
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,95,431కి చేరింది.ఈమేరకు వైద్య...
తెలంగాణలో పెరిగిన చలి
తెలంగాణ లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం జరుగుతుంది. అత్యంత తక్కువగా ఆదిలాబాద్ జిల్లా అర్లి (టీ) లో 7డిగ్రీలు, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లో 7.4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకున్నాయి ...
ఏపీ మరియు తెలంగాణలలో భిన్నమైన కరోనా వైరస్
కరోనా వైరస్పై హైదరాబాద్లోని సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వైరస్కు భిన్నమైన కరోనా...
కేసీఆర్ తెలంగాణ తేకపోతే ఆ పదవులుండేవా?
కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు.'కేసీఆర్ తెలంగాణ తేకపోతే టీపీసీసీ, టీబీజేపీ అధ్యక్ష పదవులు లేవు. ఉత్తమ్, సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి. మా సహనానికి...
కన్నీరు పెట్టుకున్న రేణుకా చౌదరి..
కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కన్నీరుమున్నీరు గా విలపించారు. రేణుకా చౌదరి పీఏ నున్నా రవి ఈ రోజు ప్రొద్దున్నే ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతు అయ్యాడు. దీంతో రవి కుటుంబం...
కేటీఆర్కు సీఎం అయ్యే అర్హత ఉంది
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అని, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ సమర్థుడే అని ఆయన...
వాక్సిన్ తో మరొకరు మృతి.. భయాందోళనలో తెలంగాణ ప్రజలు..
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించినప్పటి నుంచి సాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా ఫ్రంట్లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇస్తున్నారు....
కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ ప్రయత్నాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ. నిన్న అకస్మాత్తుగా శ్రీమతి ని తీసుకొని సీఎం కాళేశ్వరం వెళ్ళాడు. తన కల సాకారం అయింది అని పోయిండట మూడు రోజులుగా ఆయన తన...
ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సంచరించిన చిరుత
తెలంగాణలో చిరుతల సంచారం కలవరపెడుతోంది. మరోవైపు.అక్కడక్కడ పులులు కూడా కనబడడం, మనుషులపై దాడులు చేయడం ఇప్పటికే ఇద్దరి ప్రాణాలను సైతం తీయడంతో హడలిపోతున్నారు. ఇక, తాజాగా.హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిరుత సంచారం...
మంత్రి అజయ్ను జైలుకి పంపిస్తాం
మంత్రి పువ్వాడ అజయ్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. భూకబ్జాల కోసమే ఎర్రజెండా వదిలి టీఆర్ఎస్లో చేరారని తీవ్ర విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీ పేరుతో భూములు దోచుకున్న...
తొలి మహిళా చీఫ్ జస్టిస్గా హిమా కోహ్లీ ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారాన్ని చేశారు. జస్టిస్ హిమా కోహ్లీ మరియు తమిళిసై సౌందర్రాజన్ చేత రాజ్భవన్లో గవర్నర్ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ...
ఈరోజు రేపు తేలికపాటి వర్షాలు
తూర్పు గాలులలో కర్ణాటక తీరం వద్ద తూర్పు-మధ్య అరేబియన్ సముద్రం నుంచి దక్షిణ కొంకణి మరియు గోవా మీదుగా దక్షిణ-మధ్య మహారాష్ట్ర వరకు 0.9కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి,...
మాజీ మంత్రి అఖిల ప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు..
హైదరాబాద్ బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసును పోలీసులు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియా హస్తం ఉన్నట్టు వారు...
తెల్లారితే ముహూర్తం పెళ్లికొడుకు పరార్…???
తెల్లారితే పెళ్లి ముహూర్తం అయితే ముందురోజ రాత్రి అందరూ హ్యాపీగా విందులో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి సమయం లో పెళ్లి కొడుకు కనిపించకుండా వెళ్ళిపోయాడు. అయితే పెళ్లికి వచ్చిన మరో యువకుడు ఆ యువతి...
ఐటీ ఉద్యోగులకు ఇక స్పై వాక్ సౌకర్యం..
ఇంటినుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే మార్గంలోఏ ఉద్యోగులకైనా ప్రయాణ కష్టాలు తప్పవు. కానీ తెలంగాణలో ఐటీ ఉద్యోగులు ఇకపై ఆ కష్టాలు పడే అవసరంలేదు. మెట్రో స్టేషన్లో దిగి...
వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా...