Tag: Employees
ఎట్టకేలకు పంచాయితీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..!
ఎట్టకేలకు పంచాయితీ ఎన్నికలపై సస్పెన్స్ వీడిందనే చెప్పుకోవాలి.. స్వతంత్ర ప్రతిపత్తికలిగిన ఎన్నికల సంగం నిర్ణయమే గెలిచింది.. మొదట హైకోర్ట్ ఇచ్చిన ఫలితాన్నే సప్పోర్ట్ చేస్తూ సుప్రీమ్ కోర్ట్ కూడా ఫలితాన్ని విడుదల చేసింది....
ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్పై క్రమశిక్షణ చర్యలు
AP ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్పై ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జీవీ సాయి ప్రసాద్ 30 రోజుల పాటు సెలవులపై వెళ్లారు. వేరే ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం...
సంచయిత ఇంకో వివాదాస్పద నిర్ణయం
మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి వివాదంగా మారుతున్నాయి. తాజాగా మరో వివాదానికి ఆమె తెరతీశారు. మహారాజ కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంకి తీసుకెలాలి అని...
కోలార్ విస్ట్రాన్ కంపెనీ వద్ద కొనసాగుతున్న విధ్వంసం..
కర్నాటకలోని కోలార్లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ దగ్గర విధ్వంసం జరుగుతుంది. జీతాలు సరిగా ఇవ్వడంలేదని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 7వందలకు పైగా కంప్యూటర్లను మరియు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. 6 కోట్ల విలువ...
Maharashtra Government Bans Jeans, T-Shirts And Slippers
Maharashtra government came with a dress code for all the employees by banning jeans, T-shirts and slippers and advising all the staff to wear...
జాబ్ పోతే ఇక ఇన్సూరెన్స్ కంపెనీలే బాధ్యత వహిస్తాయి
కరోనా సందర్భంగా చాలా మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఉన్న ఇబ్బందిగలా పరిస్థితిలో ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ఆర్థిక సమస్యలు ఉద్యోగులకు కూడా చాలా ఎక్కు ఉన్నాయి . ప్రతి...
ఉద్యోగులు ఓటువేసేలా ప్రోత్సహించండి
జీహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా వారి ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్రంగ సంస్ధలకు విజ్ఞప్తిచేసింది....
వర్క్ ఫ్రమ్ హోం చాలు.. ఇక ఆఫీసులకు రండి !
కరోనా కారణంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే సౌకర్యం కల్పించింది. గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు అయితే వచ్చే ఏడాది వరకు...
కొత్త ఫీచర్ తో పేస్ బుక్ …???
కరోనా మహమ్మారి వ్యాపించడం తో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి ఆన్లైన్ వీడియో కాలింగ్ ప్లాట్ ఫాం లకు డిమాండ్ పెరిగిపోయింది. గ్రూప్ చాటింగ్ కు ఉన్న ప్రత్యేకత ను దృష్టిలో పెట్టుకొని ఫేస్బుక్...
ఇన్ఫోసిస్ పై H1B వీసా ప్రభావం ..???
అమెరికా H1B వీసా పథకంలో కొన్ని షరతు లను తీసుకు వచ్చింది అయితే దీని ప్రభావం తమ కంపెనీపై ఏ మాత్రం ఉండదని ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు తెలిజేశారు . మూడేళ్ల...
వర్క్ ఫ్రమ్ హోం ను శాశ్వతం చేస్తామంటున్న ఐటీ దిగ్గజ సంస్థ..!
మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అందరూ ప్రతి వారం రెండు రోజులపాటు వీక్లీ ఆఫ్లు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ ఇంటి నుంచి పని చేసే సౌకర్యం ఉంటే బాగుండు అని...
TCS ఉద్యోగులకు శుభవార్త .. ???
TCS 2020 -2021 ఆర్ధిక సంవత్సరం రెండో క్వార్టర్ ఫలితాలను విడుదల చేసింది ఆదాయం 3 శాతం ఇంకా నికరం 7 శాతం గ ఉండడం వల్లా TCS పాటు ఉద్యోగులతో పాటు...
యాక్సెంచర్ ఆఫర్ … ???
యాక్సెంచర్ ఉద్యోగుల కోసం ఓ కొత్త ప్లాన్తో ముందుకు వచ్చింది. కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాల ఆదాయాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ఐటీ రంగం పై ప్రభావం పడింది. ఈ కారణం...
టీఎస్ఆర్టీసి ఉద్యోగులకు షాక్ …!
భద్రాచలం: కరోనా వైరస్ కారణంగా మూడు నెలల జీతాలు సగమే పొందిన టీ ఎస్ఆర్టీసి కార్మికులు ... జూన్ నెల జితమైన పూర్తిగా వస్తుందనుకుంటే వారికీ వేదన మిగిలింది. ఎంతో ఆనందంతో పేస్లిప్లు...