Tag: AP
ఏపీ మరియు తెలంగాణలలో భిన్నమైన కరోనా వైరస్
కరోనా వైరస్పై హైదరాబాద్లోని సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వైరస్కు భిన్నమైన కరోనా...
ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్పై క్రమశిక్షణ చర్యలు
AP ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్పై ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జీవీ సాయి ప్రసాద్ 30 రోజుల పాటు సెలవులపై వెళ్లారు. వేరే ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం...
సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కొత్త డైరీని ఆవిష్కరించిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కొత్త డైరీ 2021ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో AP సివిల్ సర్వీస్...
కాసేపట్లో సికింద్రాబాద్ కోర్టుకు అఖిలప్రియ
హైదరాబాద్ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో AP ,TDP నాయకురాలు అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లిలో అఖిలప్రియను అరెస్ట్చేసి బేగంపేట్ పీఎస్లో ఇంటరాగేషన్ చేశారు. అఖిలప్రియ భర్త భార్గవ్రామ్తోపాటు తన సోదరుడు...
రాత్రి నుంచే పోలీసులు బెదిరించడం ప్రారంభించారు
ఏపీలో దేవుళ్ల విగ్రహాలపై జరుగుతోన్న దాడులకు నిరసనగా బీజేపీ-జనసేన చేపట్టిన రామతీర్థ ధర్మయాత్రను పోలీసులు అడ్డుకుంటోన్న విషయం తెలిసిందే. దీనిపై జనసేన స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోదండ రామస్వామి విగ్రహ...
తిరుపతిలో విషాదం
ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ లో పడి మహిళ మృతి చెందింది. నాలుగో అంతస్తు రాకముందే లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. లిఫ్ట్ వచ్చిందనుకుని మహిళ లిఫ్ట్ లో అడుగు...
హైకోర్టు కీలక ఆదేశాలు
మిషన్ బిల్డ్ ఏపీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఏపీ అధికారి ప్రవీణ్కుమార్పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ న్యాయస్థానానికి సమర్పించడం...
ఏపీలో రైతులకు భరోసా
ఏపీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. వైఎస్ రైతుభరోసా నగదు, పీఎం కిసాన్ మూడో విడుత నిధులతోపాటు నివర్ తుపాన్ పంట నష్టాన్ని అర్హులైన రైతుల బ్యాంకుఖాతాల్లో మంగళవారం జమచేసింది. వైఎస్ఆర్...
సినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ కు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటి అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సినీ పరిశ్రమకు అవకాశాలు...
అమరావతి రాజధానిని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేస్తాం
అమరావతిలోనే రాజధాని ఉండాలనేది బిజెపి లక్ష్యమని, అందుకోసం పార్టీ తరపున ఉద్యమిస్తామని ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఒకవేళ రాజధాని వైజాగ్కు తరలించినా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడే ఉంటాయని,...
ఏపీలో కొత్తగా నమోదవుతున్నా కరోనా కేసులు
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు రాష్ట్రాన్ని వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. గురువారం మార్నింగ్ నుంచి శుక్రవారం మార్నింగ్ వరకు ఏపీలో కొత్తగా 520 కరోనా కేసులు వచ్చాయి. ఈ...
ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 685 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 868749కు చేరింది. ప్రస్తుతం 7427 యాక్టివ్...
బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ..!!
ఈ ఏడాది వర్షాలు అసలు వదలడమే లేదు . ఏపీ , చైనా లో వర్షాలు పడుతూనే ఉన్నాయి . తాజాగా బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం ఇంకొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది...
ఏపీపై హైకోర్టులో విచారణ
మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున కౌంటర్లు పిటిషనర్లకు అందలేదని.....
జగన్ ని చూసి ట్రంప్ నేర్చుకుంటారా…?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఉంటుందా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సిఎం జగన్ కాస్త సీరియస్ గా ఉన్నారు. ఎన్నికలను నిర్వహించే...
బెజవాడలో భారీగా పోలీసులు… ఉద్యోగుల అరెస్ట్
ఏపీలో ఇప్పుడు కొంత మంది చేస్తున్న ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త చికాకుగా మారాయి అనే చెప్పాలి. ఎక్కడో ఒక చోట ఏదోక నిరసన అనేది ఏపీలో జరుగుతూనే ఉంది. తాజాగా విజయవాడలో...
ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీ..
ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. నవంబరు 18 నుంచి 27 వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరుగనున్నట్టు తెలిపింది....
చిన్నారి కోసం తండ్రిగా మారిపోయిన ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. సిఎం నివాసం వద్ద ఒక చిన్నారిని ఆయన దత్తత తీసుకున్నారు. బిందు (7) అనే అనాధ బాలిక ను దత్తత తీసుకున్న...
మూడు రాజధానుల పై హై కోర్ట్ తుది నిర్ణయం
ఏపీ మూడు రాజధానుల వ్యవహారం లో తోలి నిర్ణయం జరగబోతుంది . వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో వందకు పైగా పిటిషన్ల దాఖలు అయ్యాయి దీని పై విచారణ జరుగుతుంది. స్టే...
హైదరాబాద్లో భారీ వర్షం నోళ్ళు తెరిచిన మ్యాన్ హోల్స్ ….
తెలుగు రాష్ట్రాలను వానలు ముంచి ఎత్తుతున్నాయి. కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. వర్షం వల్లా జనజీవనం అస్తవ్యస్తం అయిపోతుంది . తెలంగాణ లో కుండపోత గ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో జనజీవనం...
ఇంగ్లీష్ మీడియం పై సుప్రీం విచారణ
ఇంగ్లీష్ మీడియం విషయం లో ఏపీ ప్రభుత్వం పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను జస్టిస్ బోబ్డే విచారించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైపు విశ్వనాథన్ వాదనలు వినిపించారు....
ఇంకా మూడు రోజులు పాటు ఏపీ -తెలంగాణాలో వర్షాలు …!!
సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ...
ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య 29 … 3 రాజధానులు , 3 ప్రత్యక...
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు బీజం పడింది. ఇప్పుడున్న జిల్లాల సంఖ్య రెట్టింపు కాబోతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. జిల్లాల పునర్విభజన, కొత్త...